Friday, March 30, 2007

Gurur brahma Gurur Vishnuhu..

ఇది నా మొదటి బ్లాగ్...కావున ముందుగా గురువుగారికి నమస్కరిస్తూ

శ్రీ మత్వదీయ చరితామృత మన్నయార్యా
పీత్వాపినై వసుహితామ్ మనుజాభవేయు:
త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే... నమో నమస్తే


భాగవతం లో ఒక చోట శుక మహర్షి చెప్తారు..ఎంతకాలం అయితే ఒకరి గురించి జనులు తలుస్తారో అంతకాలం వారు వైకుంఠ వాసులై వుంటారు. ఎప్పుడైతే ప్రజలు వారి గురించి మర్చిపొతారో అప్పుడు వారికి పునర్జన్మ వస్తుంది అని. అయితే అన్నమాచార్యుల వారి కీర్తి ఎటువంటిదంటే కొన్ని వేల సంవత్సరాలు ఇంకా చెప్పలంటే తెలుగు బాష ఉన్నంత కాలం ఆయన కీర్తి అత్యున్నత స్థాయిలొ నిలిచి ఉంటుంది...

విధేయుడు
వంశీ కృష్ణ కార్తీక్
vamsi.vallurik@gmail.com

No comments: